
ఇందిరమ్మ ఇండ్ల దళారుల దందా!
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.

గురవుతున్నారు. సందేహాల నివృత్తి కోసం మున్సిపల్ ఆఫీసులకు పోటెత్తుతుండటంతో తీవ్ర రద్దీ నెలకొంది. వసతులు లేక వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు.

యష్ సినిమా 'టాక్సిక్' టికెట్ ధరలు హాట్ టాపిక్గా మారాయి. బెంగళూరులో ప్రీమియం టికెట్లు ₹3,600 వరకు చేరగా, ముంబై, ఢిల్లీలోనూ భారీ ధరలు కనిపిస్తున్నాయి. అయినా అభిమానుల క్రేజ్ తగ్గడం లేదు.

మాదకద్రవ్యాల నిరోధానికి పనిచేయాల్సిన 'ఈగల్' శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. రూ. 50 లక్షల ఎక్ట్స్రాసీ మాత్రలతో దొరికిపోయిన ఈ వ్యవహారంతో పాటు వరంగల్ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనల పూర్తి వివరాలు.

చెన్నైలో అత్యంత కిరాతక ఘటన వెలుగు చూసింది. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండి, సూట్కేస్లో రవాణా చేసిన భయానక ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయటపడిన ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాలు.

డేటింగ్ యాప్లలో ఏఐ (AI) వర్చువల్ మహిళల రూపాలతో నగ్న వీడియో చాటింగ్ మోసాలు పెరుగుతున్నాయి. ఏడాదిలో 569 మంది రూ.2.81 కోట్లు నష్టపోగా, బాధితుల్లో 61% మంది యువత ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.