
ఇందిరమ్మ ఇండ్ల దళారుల దందా!
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.
Find articles, news, guides, topics and Rajatheertha editorial coverage.

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ దళారులు రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే వార్తలపై ప్రజాచర్చ సాగుతోంది.

Two workers were killed, and nine others injured after a reactor explosion triggered a fire at a pharmaceutical unit in Telangana's Yadadri Bhuvanagiri district late Friday night

సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో కీలక ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రతినిధులతో విద్య, పరిశోధనలపై చర్చలు జరపగా, జీఎంఆర్ గ్రూప్తో కలిసి తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతుల ఏర్పాటుపై ఆహ్వానం అందించారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. తీవ్రమైన ఆర్థిక లోటు, వ్యక్తిగత కారణాల వల్ల కార్పొరేట్ ఉద్యోగంలోకి మారుతున్నట్లు ఆయన వెల్లడించారు.